Andhra News: ఎవరు తప్పు చేసినా మాపార్టీ క్షమించదు: మంత్రి ధర్మాన

వైకాపా ఎంపీ మాధవ్ వ్యక్తిగత వ్యవహారాన్ని పార్టీకి అంటగట్టే కుట్ర చేస్తున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. తెలుగుదేశం నేతలు.. వ్యక్తుల వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని దుయ్యబట్టారు. మహిళల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు.        

Published : 11 Aug 2022 17:12 IST

వైకాపా ఎంపీ మాధవ్ వ్యక్తిగత వ్యవహారాన్ని పార్టీకి అంటగట్టే కుట్ర చేస్తున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. తెలుగుదేశం నేతలు.. వ్యక్తుల వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని దుయ్యబట్టారు. మహిళల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు.        

Tags :

మరిన్ని