Andhra News: ఎవరు తప్పు చేసినా మాపార్టీ క్షమించదు: మంత్రి ధర్మాన
వైకాపా ఎంపీ మాధవ్ వ్యక్తిగత వ్యవహారాన్ని పార్టీకి అంటగట్టే కుట్ర చేస్తున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. తెలుగుదేశం నేతలు.. వ్యక్తుల వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని దుయ్యబట్టారు. మహిళల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు.
Published : 11 Aug 2022 17:12 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!