Errabelli: నేనలా చెప్పలేదు.. నా మాటలను వక్రీకరించారు: మంత్రి ఎర్రబెల్లి
మహబూబాబాద్ జిల్లాలోని నరసింహులపేట, కురవి సభల్లో తాను మాట్లాడిన వ్యాఖ్యలను.. సామాజిక మాధ్యమాల్లో కొందరు వక్రీకరించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో 80 సీట్లు భారాస తప్పకుండా గెలుస్తుందని, మరో 20 సీట్లను కొంత సెట్ చేసుకున్నట్లయితే.. 100 స్థానాలు అవలీలగా గెలుస్తామనే చెప్పానన్నారు. ఈ వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని మండిపడ్డారు.
Published : 18 Jan 2023 21:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు నేడే.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు