Gangula: సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే వైఎస్ఆర్ కుటుంబం విచ్ఛిన్నం: మంత్రి గంగుల
పచ్చని సంసారంలో చిచ్చు పెట్టేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. తెరాస కుటుంబం, హరీష్ రావుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి అమర్నాథ్ రెడ్డి అభ్యంతర వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. వైఎస్ఆర్ కుటుంబం విచ్ఛిన్నం కావడంలో సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య పాత్ర పోషించారని విమర్శించారు. కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ఏపీ మంత్రులను హెచ్చరించారు.
Published : 01 Oct 2022 18:14 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ