AP News: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి తెదేపా సాధించేదేంటి?: గుడివాడ అమర్నాథ్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని సమీక్షించుకుని ముందుకు వెళతామని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. కేవలం గ్రాడ్యుయేట్లు ఓట్లు వేసిన ఎన్నికల్లో గెలిచి తెలుగుదేశం సాధించేది ఏంటని ప్రశ్నించారు. అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేసే సాధారణ ఎన్నికల్లో మరోసారి గెలిచి చరిత్ర సృష్టిస్తామని చెప్పారు.
Published : 21 Mar 2023 13:46 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!