Harish Rao: భాజపా సభంతా డైలాగుల కోసం పాకులాడిన్నట్లుంది: హరీశ్‌రావు

ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగసభలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన ఆరోపణలపై మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. తెలంగాణలో ప్రతి రంగానికి అవార్డులు కేంద్రమే ఇచ్చిందని.. పని చేయకపోతే అవార్డులు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. 

Updated : 16 Dec 2022 20:19 IST

ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగసభలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన ఆరోపణలపై మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. తెలంగాణలో ప్రతి రంగానికి అవార్డులు కేంద్రమే ఇచ్చిందని.. పని చేయకపోతే అవార్డులు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. 

Tags :

మరిన్ని