‘పిల్లలు బాగా చదువుతున్నారా?’: పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు మంత్రి హరీశ్ రావు ఫోన్
పదో తరగతి ఫలితాల్లో గతేడాది తరహాలోనే ఈ విద్యా సంవత్సరం కూడా రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో నిలవాలని మంత్రి హరీశ్ రావు(Harish Rao) ఆకాంక్షించారు. ఈ మేరకు నేరుగా పలువురు విద్యార్థుల తల్లిదండ్రులతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. పాఠశాలలోనే కాదు.. ఇంటి వద్ద కూడా విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో చదువుకునేలా సహకారాన్ని అందించాలని వారికి సూచించారు. పరీక్షలు పూర్తయ్యే వరకు విద్యార్థులను టీవీ, సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని చెప్పారు.
Updated : 25 Feb 2023 20:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా