KCR: దేశంలో వెలుగులు.. కేసీఆర్ వల్లే సాధ్యం: జగదీశ్రెడ్డి
ఈ సందర్భంగా ముఖాముఖి ద్వారా ‘ఆటా’ అధ్యక్షుడు భువనేశ్ భుజాల పలు అంశాలను వివరించారు. తెలంగాణ తరహాలో దేశంలో వెలుగులు ప్రసరించాలంటే కేసీఆర్ కార్యాచరణ వల్లే సాధ్యమవుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. గుజరాత్ తరహాలో దేశాన్ని ప్రధాని మోదీ చీకట్లోకి నెడుతున్నారని విమర్శించారు. హైదరాబాద్లో ఆయన మాట్లాడారు.
Published : 26 Jun 2022 17:11 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ