Jagadish Reddy: విద్యుత్పై ‘టైం ఆఫ్ డే’ ఛార్జీలు దుర్మార్గం: మంత్రి జగదీశ్ రెడ్డి
కేంద్ర విద్యుత్ విధానాలు దేశాభివృద్ధికి అవరోధంగా మారాయని మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) మండిపడ్డారు. రోజులో విద్యుత్ వినియోగం (Power consumption) అధికంగా ఉన్న సమయంలో.. ‘టైం ఆఫ్ డే (Time of Day)’ ఛార్జీలను వసూలు చేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. మోదీ పాలనలో పేదలు మరింత పేదలుగా మారే ప్రమాదం ఉందని చెప్పడానికి.. ఇలాంటి నిర్ణయాలే నిదర్శనమన్నారు.
Updated : 26 Mar 2023 17:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి