Pedana: పోలీసుల ఎదుటే మంత్రి జోగి రమేశ్‌ అనుచరుల వీరంగం!

కృష్ణా జిల్లా పెడనలో మంత్రి జోగి రమేశ్ అనుచరులు వీరంగం సృష్టించారు. పోలీస్ స్టేషన్‌లో పోలీసుల ఎదుటే జనసేన కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. దాడి జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న ఎస్సై, ఇతర సిబ్బంది... వారిని నిలువరించకుండా చోద్యం చూశారని జనసేన నాయకులు ఆరోపించారు. 

Published : 18 Nov 2022 15:03 IST

కృష్ణా జిల్లా పెడనలో మంత్రి జోగి రమేశ్ అనుచరులు వీరంగం సృష్టించారు. పోలీస్ స్టేషన్‌లో పోలీసుల ఎదుటే జనసేన కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. దాడి జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న ఎస్సై, ఇతర సిబ్బంది... వారిని నిలువరించకుండా చోద్యం చూశారని జనసేన నాయకులు ఆరోపించారు. 

Tags :

మరిన్ని