Pedana: పోలీసుల ఎదుటే మంత్రి జోగి రమేశ్ అనుచరుల వీరంగం!
కృష్ణా జిల్లా పెడనలో మంత్రి జోగి రమేశ్ అనుచరులు వీరంగం సృష్టించారు. పోలీస్ స్టేషన్లో పోలీసుల ఎదుటే జనసేన కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. దాడి జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న ఎస్సై, ఇతర సిబ్బంది... వారిని నిలువరించకుండా చోద్యం చూశారని జనసేన నాయకులు ఆరోపించారు.
Published : 18 Nov 2022 15:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!