Minister Kottu: ప్రధాని మోదీ ప్రసంగానికి ఏపీ మంత్రి కొత్త భాష్యం..!
విశాఖ పర్యటనలో ప్రధాని మోదీ ప్రసంగానికి రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కొత్త భాష్యం చెప్పారు. రాజధానిగా విశాఖకు అన్ని అర్హతలున్నాయని మోదీ చెప్పినట్లు అర్థమైందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న అనంతరం కొట్టు మాట్లాడారు. దేవాదాయ శాఖ ఉద్యోగులు కోర్టులో వేసిన కేసులు ఉపసంహరించుకుంటే పదోన్నతులు కల్పించేందుకు.... చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Updated : 14 Nov 2022 18:09 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల