Minister Kottu: ప్రధాని మోదీ ప్రసంగానికి ఏపీ మంత్రి కొత్త భాష్యం..!

విశాఖ పర్యటనలో ప్రధాని మోదీ ప్రసంగానికి రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కొత్త భాష్యం చెప్పారు. రాజధానిగా విశాఖకు అన్ని అర్హతలున్నాయని మోదీ చెప్పినట్లు అర్థమైందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న అనంతరం కొట్టు మాట్లాడారు. దేవాదాయ శాఖ ఉద్యోగులు కోర్టులో వేసిన కేసులు ఉపసంహరించుకుంటే పదోన్నతులు కల్పించేందుకు.... చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated : 14 Nov 2022 18:09 IST

Tags :

మరిన్ని