Andhra News: అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే 3 రాజధానులు అవసరం: కొట్టు సత్యనారాయణ

అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు అవసరమని దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. విజయనగరం పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. 

Published : 11 Oct 2022 14:18 IST

Tags :

మరిన్ని