KTR: గీతకార్మికులకు త్వరలో మోపెడ్‌లు: మంత్రి కేటీఆర్‌ హామీ

రాష్ట్రంలో గీత కార్మికులకు త్వరలో మోపెడ్‌లు అందిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. భాజపా అధికారంలో ఉన్న కర్ణాటకలో కల్లు గీయడాన్ని నిషేధిస్తూ జీవో ఇచ్చారని గుర్తు చేశారు. రంగారెడ్ది జిల్లా మన్నెగూడలో నిర్వహించిన గౌడ ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్, గౌడ సామాజికవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బీసీ బంధు పెట్టాలంటున్న భాజపా.. తొలుత కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలని కేటీఆర్‌ డిమాండ్ చేశారు.

Updated : 23 Oct 2022 19:32 IST
Tags :

మరిన్ని