KTR: గీతకార్మికులకు త్వరలో మోపెడ్లు: మంత్రి కేటీఆర్ హామీ
రాష్ట్రంలో గీత కార్మికులకు త్వరలో మోపెడ్లు అందిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. భాజపా అధికారంలో ఉన్న కర్ణాటకలో కల్లు గీయడాన్ని నిషేధిస్తూ జీవో ఇచ్చారని గుర్తు చేశారు. రంగారెడ్ది జిల్లా మన్నెగూడలో నిర్వహించిన గౌడ ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్, గౌడ సామాజికవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బీసీ బంధు పెట్టాలంటున్న భాజపా.. తొలుత కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Updated : 23 Oct 2022 19:32 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ