KTR: జన్‌ధన్‌ ఖాతాలు తెరిస్తే ధన్‌ ధన్‌ డబ్బులు వేస్తామన్నారు.. వేశారా?: కేటీఆర్‌

వచ్చే ఎన్నికల్లో ప్రజలకు మంచి చేసే నాయకులను కాపాడుకొని గెలిపించుకోవాలని మంత్రి కేటీఆర్‌ (KTR) ప్రజలను కోరారు. బెల్లంపల్లిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మట్లాడారు. ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామంటున్న కాంగ్రెస్‌ నేతలు.. పది సార్లు అవకాశమిస్తే ఏం చేశారని ప్రశ్నించారు. భాజపా నేతలపైనా విమర్శల వర్షం కురిపించారు.   

Published : 08 May 2023 17:14 IST

వచ్చే ఎన్నికల్లో ప్రజలకు మంచి చేసే నాయకులను కాపాడుకొని గెలిపించుకోవాలని మంత్రి కేటీఆర్‌ (KTR) ప్రజలను కోరారు. బెల్లంపల్లిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మట్లాడారు. ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామంటున్న కాంగ్రెస్‌ నేతలు.. పది సార్లు అవకాశమిస్తే ఏం చేశారని ప్రశ్నించారు. భాజపా నేతలపైనా విమర్శల వర్షం కురిపించారు.   

Tags :

మరిన్ని