KTR: జన్ధన్ ఖాతాలు తెరిస్తే ధన్ ధన్ డబ్బులు వేస్తామన్నారు.. వేశారా?: కేటీఆర్
వచ్చే ఎన్నికల్లో ప్రజలకు మంచి చేసే నాయకులను కాపాడుకొని గెలిపించుకోవాలని మంత్రి కేటీఆర్ (KTR) ప్రజలను కోరారు. బెల్లంపల్లిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మట్లాడారు. ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామంటున్న కాంగ్రెస్ నేతలు.. పది సార్లు అవకాశమిస్తే ఏం చేశారని ప్రశ్నించారు. భాజపా నేతలపైనా విమర్శల వర్షం కురిపించారు.
Published : 08 May 2023 17:14 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
వినీతాసింగ్ మృతిపై వదంతులు ..ఆమె ఏమన్నారంటే!
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
నేను ఓటు వేశా.. మీరూ వేయండి..! ఎన్నికల వేళ విశాల్ ఇంకా ఏమన్నారంటే?