KTR: ఫ్లోరైడ్ బాధితుడి ఇంట్లో భోజనం చేసిన మంత్రి కేటీఆర్
మునుగోడులో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ పూర్తయిన తర్వాత మంత్రి కేటీఆర్.. అకస్మాత్తుగా శివన్నగూడెంలోని ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటికి వెళ్లారు. నూతనంగా నిర్మించిన అంశాల స్వామి ఇంటికి వెళ్లి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అక్కడే మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి కేటీఆర్ భోజనం చేశారు. గతంలో అంశాల స్వామి పరిస్థితి తెలుసుకొని వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం చేసిన కేటీఆర్.. ప్రభుత్వం నుంచి రెండు పడక గదుల ఇంటి కోసమూ రూ.5.50లక్షలు మంజూరు చేయించారు.
Published : 13 Oct 2022 17:54 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు