KTR: వచ్చే ఎన్నికల తర్వాత హయత్నగర్ వరకు మెట్రోరైలు: కేటీఆర్
రాష్ట్రంలో మళ్లీ వచ్చేది తెరాస ప్రభుత్వమేనని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎల్బీనగర్నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో సంక్షేమం- అభివృద్ధి జోడెద్దుల్లా సాగుతున్నాయని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రణాళికబద్ధంగా సాగితేనే దేశంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు సాధించిందని చెప్పారు. వచ్చే ఎన్నికల తర్వాత హయత్నగర్ వరకు మెట్రోరైలు పొడిగిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
Updated : 06 Dec 2022 15:34 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!