KTR: వచ్చే ఎన్నికల తర్వాత హయత్‌నగర్‌ వరకు మెట్రోరైలు: కేటీఆర్‌

రాష్ట్రంలో మళ్లీ వచ్చేది తెరాస ప్రభుత్వమేనని మంత్రి కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ఎల్బీనగర్​నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో సంక్షేమం- అభివృద్ధి జోడెద్దుల్లా సాగుతున్నాయని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రణాళికబద్ధంగా సాగితేనే దేశంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు సాధించిందని చెప్పారు. వచ్చే ఎన్నికల తర్వాత హయత్‌నగర్‌ వరకు మెట్రోరైలు పొడిగిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. 

Updated : 06 Dec 2022 15:34 IST
Tags :

మరిన్ని