KTR: సిరిసిల్లలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
2014 జూన్ రెండో తేదీన 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం.. తొమ్మిది వసంతాలు పూర్తిచేసుకొని పదో ఏట అడుగుపెట్టింది. స్వల్పకాలంలోనే దేశ యవనికపై తనదైన ముద్రవేసిన తెలంగాణ.. పదేళ్ల పండుగ చేసుకుంటోంది. ఈ క్రమంలో ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరించి తెలంగాణ వ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించారు. సిరిసిల్ల కలెక్టరేట్లో మంత్రి కేటీఆర్ జాతీయ పతాకం ఎగురవేసి అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు.
Updated : 02 Jun 2023 10:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!