Malla Reddy: రేవంత్‌ నన్ను మామూలుగా బ్లాక్‌ మెయిల్‌ చేయలేదు: మంత్రి మల్లారెడ్డి

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనను అడుగడుగునా బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నట్లు రేవంత్‌ తనపై చేసిన ఆరోపణలపై మంత్రి విరుచుకుపడ్డారు. 

Published : 24 May 2022 14:58 IST

Tags :

మరిన్ని