Income Tax: బీఆర్ఎస్ వస్తే.. ఐటీ మినహాయింపు, వాలంటరీగా కట్టుకోవచ్చు: మల్లారెడ్డి
2024లో దిల్లీ ఎర్రకోటపై బీఆర్ఎస్ జెండా ఎగరటం ఖాయమని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని తునికి బొల్లారం పునరావాస కాలనీలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. దిల్లీలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. ఐటీ మినహాయింపు ఇవ్వడంతో పాటు సంపాదించిన ఆస్తిలో వాలంటరీగా టాక్స్ చెల్లించే విధంగా చట్టాన్ని తీసుకువస్తామన్నారు.
Updated : 27 Nov 2022 21:55 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
-
మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు