Income Tax: బీఆర్‌ఎస్‌ వస్తే.. ఐటీ మినహాయింపు, వాలంటరీగా కట్టుకోవచ్చు: మల్లారెడ్డి

2024లో దిల్లీ ఎర్రకోటపై బీఆర్‌ఎస్‌ జెండా ఎగరటం ఖాయమని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని తునికి బొల్లారం పునరావాస కాలనీలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. దిల్లీలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే.. ఐటీ మినహాయింపు ఇవ్వడంతో పాటు సంపాదించిన ఆస్తిలో వాలంటరీగా టాక్స్ చెల్లించే విధంగా చట్టాన్ని తీసుకువస్తామన్నారు.

Updated : 27 Nov 2022 21:55 IST

Tags :

మరిన్ని