Lok Sabha: నిర్మలా సీతారామన్ Vs రేవంత్ రెడ్డి.. లోక్సభలో వాదోపవాదం
లోక్సభలో రూపాయి పతనంపై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. తన హిందీనుద్దేశించి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ అభ్యంతరం చెప్పారు. ఈ క్రమంలో సభలో ఎవరూ కులం, మతం ప్రస్తావన తీసుకురాకూడదని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సూచించారు. ఎవరైనా అలాంటి పదాలు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
Published : 12 Dec 2022 16:53 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం