Peddi Reddy: అనంతపురం ఎమ్మెల్యేలపై మంత్రి పెద్దిరెడ్డి సరదా వ్యాఖ్యలు
తమకు రావల్సిన జలాలను అనంతపురం ఎమ్మెల్యేలు లాగేసుకుంటున్నారని జిల్లా ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సరదా వ్యాఖ్యలు చేశారు. అనంతపురం సర్వజనాస్పత్రి, వైద్యకళాశాల విస్తరణకు నూతన భవన నిర్మాణాలకు మంత్రి భూమిపూజ నిర్వహించారు. చిత్తురు జిల్లాకు నీటి ఇబ్బంది ఉన్నా.. కరవుతో అల్లాడిపోయిన ప్రాంతం కాబట్టి తామూ సహకరిస్తున్నామని మంత్రి తెలిపారు.
Published : 15 Aug 2022 20:27 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM