Roja - Anupama: నగలంటే మాకూ ఇష్టమే: రోజా, అనుపమ పరమేశ్వరన్
ఏపీ మంత్రి ఆర్కే రోజా(Roja), సినీనటి అనుపమ పరమేశ్వరన్(Anupama parameswaran) విజయవాడలో సందడి చేశారు. స్వర్ణ, వజ్రాభరణాల షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. తమకు కూడా నగలంటే చాలా ఇష్టమని రోజా, అనుపమ పరమేశ్వరన్ చెప్పారు. వారిని చూసేందుకు భారీగా అభిమానులు తరలి వచ్చారు.
Updated : 15 Feb 2023 13:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!