Roja: గోరంట్ల మాధవ్ది తప్పని తేలితే జగన్ చర్యలు తీసుకుంటారు: మంత్రి రోజా
ఎంపీ గోరంట్ల మాధవ్ తప్పు నిరూపితమైతే.. ఆయనపై సీఎం జగన్ తప్పకుండా చర్యలు తీసుకుంటారని మంత్రి రోజా అన్నారు. విచారణ చేసేందుకు కొంత సమయం ఉంటుందని తెలిపారు. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసిన ఆమె అనంతరం మీడియాతో మాట్లాడారు. టీవీ కార్యక్రమాలకు రూ. లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకునే తాను కారు కొనుగోలు చేయడంపై జనసేన, తెదేపా నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
Published : 07 Aug 2022 14:22 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!