Roja: ఉత్తరాంధ్ర వలసలు అప్పుడు కనిపించలేదా?: పవన్‌కు మంత్రి రోజా కౌంటర్‌

దేనికీ గర్జనలు? అంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ చేసిన ట్వీట్లపై ఏపీ మంత్రి రోజా స్పందించారు. తెదేపా హయాంలో ఉత్తరాంధ్ర ప్రజల వలసలు ఆయనకు కనిపించలేదా? అని ప్రశ్నించారు. ఈ ఉదయం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల  మీడియాతో రోజా మాట్లాడారు. మూడు రాజధానులపై ప్రాంతీయ విద్వేషాలనుు రెచ్చగొట్టేవిధంగా తెదేపా నాయకులు వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ సందర్భంగా పవన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

Published : 10 Oct 2022 10:42 IST

దేనికీ గర్జనలు? అంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ చేసిన ట్వీట్లపై ఏపీ మంత్రి రోజా స్పందించారు. తెదేపా హయాంలో ఉత్తరాంధ్ర ప్రజల వలసలు ఆయనకు కనిపించలేదా? అని ప్రశ్నించారు. ఈ ఉదయం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల  మీడియాతో రోజా మాట్లాడారు. మూడు రాజధానులపై ప్రాంతీయ విద్వేషాలనుు రెచ్చగొట్టేవిధంగా తెదేపా నాయకులు వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ సందర్భంగా పవన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

Tags :

మరిన్ని