minister roja: జగనన్న సాంస్కృతిక సంబరాల్లో మంత్రి రోజా సందడి

సుప్రీం కోర్టు తీర్పు తర్వాతైనా రైతులు అమరావతి - అరసవెల్లి పాదయాత్రను ఆపేయాలని పర్యాటక శాఖ మంత్రి రోజా అన్నారు. అధికార వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు.  రాజమహేంద్రవరంలో జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల్లో రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి నృత్యం చేశారు. కార్యక్రమంలో మంత్రులు తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యేలు కన్నబాబు, జక్కంపూడి రాజా పాల్గొన్నారు.

Published : 29 Nov 2022 20:29 IST

సుప్రీం కోర్టు తీర్పు తర్వాతైనా రైతులు అమరావతి - అరసవెల్లి పాదయాత్రను ఆపేయాలని పర్యాటక శాఖ మంత్రి రోజా అన్నారు. అధికార వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు.  రాజమహేంద్రవరంలో జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల్లో రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి నృత్యం చేశారు. కార్యక్రమంలో మంత్రులు తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యేలు కన్నబాబు, జక్కంపూడి రాజా పాల్గొన్నారు.

Tags :

మరిన్ని