minister roja: జగనన్న సాంస్కృతిక సంబరాల్లో మంత్రి రోజా సందడి
సుప్రీం కోర్టు తీర్పు తర్వాతైనా రైతులు అమరావతి - అరసవెల్లి పాదయాత్రను ఆపేయాలని పర్యాటక శాఖ మంత్రి రోజా అన్నారు. అధికార వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. రాజమహేంద్రవరంలో జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల్లో రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి నృత్యం చేశారు. కార్యక్రమంలో మంత్రులు తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యేలు కన్నబాబు, జక్కంపూడి రాజా పాల్గొన్నారు.
Published : 29 Nov 2022 20:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM