Minister Roja: జానపద కళాకారులతో మంత్రి రోజా డ్యాన్స్..
జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు గుంటూరులో ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక మంత్రి ఆర్కే రోజా.. జానపద కళాకారులతో కలిసి నృత్యం చేశారు. కళాకారులతో కలిసి డప్పులు..చిడతలు కొట్టారు. పేద కళాకారులకు ప్రభుత్వం తరఫున సహకారం అందించేందుకు కృషి చేస్తానని రోజా ఈ సందర్భంగా వెల్లడించారు.
Published : 24 Nov 2022 17:18 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?