Roja: గిరిజన జానపద గీతానికి మంత్రి రోజా డ్యాన్స్‌

విశాఖ విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఏరీనా థియేటర్లో జగనన్న స్వర్ణోత్సవ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి రోజా పాల్గొన్నారు. గిరిజన సాంస్కృతిక, సంప్రదాయ నృత్యాలతో రోజాకు నిర్వాహకులు స్వాగతం పలికారు. సభలోనే వేదికపై గిరిజన జానపద గీతానికి రోజా నృత్యం చేశారు. అనంతరం పాల్గొన్న కళాకారులకు ప్రశంస పత్రాలను అందించారు.

Published : 14 Dec 2022 09:59 IST

Tags :

మరిన్ని