Roja: గిరిజన జానపద గీతానికి మంత్రి రోజా డ్యాన్స్
విశాఖ విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఏరీనా థియేటర్లో జగనన్న స్వర్ణోత్సవ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి రోజా పాల్గొన్నారు. గిరిజన సాంస్కృతిక, సంప్రదాయ నృత్యాలతో రోజాకు నిర్వాహకులు స్వాగతం పలికారు. సభలోనే వేదికపై గిరిజన జానపద గీతానికి రోజా నృత్యం చేశారు. అనంతరం పాల్గొన్న కళాకారులకు ప్రశంస పత్రాలను అందించారు.
Published : 14 Dec 2022 09:59 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు