Roja: పవన్‌ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించిన రోజా!

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై ఏపీ మంత్రి రోజా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన్ను చూసి జనం నవ్వుకుంటున్నారని అన్నారు. పార్టీ పెట్టి ఎన్నికలకు వెళ్లకుండా ఇతర పార్టీలకు ఓట్లేయమని చెప్పిన ఏకైక వ్యక్తి పవన్‌ కల్యాణ్‌ అని ఆమె ఎద్దేవా చేశారు. తిరుపతి కలెక్టరేట్‌లో నిర్వహించిన వాహనమిత్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఆటో నడిపారు.

Published : 15 Jul 2022 17:00 IST

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై ఏపీ మంత్రి రోజా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన్ను చూసి జనం నవ్వుకుంటున్నారని అన్నారు. పార్టీ పెట్టి ఎన్నికలకు వెళ్లకుండా ఇతర పార్టీలకు ఓట్లేయమని చెప్పిన ఏకైక వ్యక్తి పవన్‌ కల్యాణ్‌ అని ఆమె ఎద్దేవా చేశారు. తిరుపతి కలెక్టరేట్‌లో నిర్వహించిన వాహనమిత్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఆటో నడిపారు.

Tags :

మరిన్ని