Roja: పవన్ కల్యాణ్పై విమర్శలు గుప్పించిన రోజా!
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై ఏపీ మంత్రి రోజా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన్ను చూసి జనం నవ్వుకుంటున్నారని అన్నారు. పార్టీ పెట్టి ఎన్నికలకు వెళ్లకుండా ఇతర పార్టీలకు ఓట్లేయమని చెప్పిన ఏకైక వ్యక్తి పవన్ కల్యాణ్ అని ఆమె ఎద్దేవా చేశారు. తిరుపతి కలెక్టరేట్లో నిర్వహించిన వాహనమిత్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఆటో నడిపారు.
Published : 15 Jul 2022 17:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా