Minister Roja: సరదాగా ఎడ్ల బండిని నడిపిన ఏపీ మంత్రి రోజా

విజయదశమి రోజున 3 రాజధానులకు మద్దతుగా ప్రజలందరూ దేవాలయాలకు వెళ్లి పూజలు చేయాలని... మంత్రి రోజా పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే సీఎం జగన్... పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని రోజా చెప్పారు. అలాంటి ప్రభుత్వానికి ప్రజలు మద్దతివ్వాలని కోరారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జాతీయస్థాయి ఒంగోలు ఎద్దుల బండలాగుడు ఐదో రోజు పోటీలను మరో మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం సరదాగా ఎడ్ల బండిని తోలారు.

Published : 05 Oct 2022 10:08 IST

Tags :

మరిన్ని