Roja: ఆ డైలాగ్‌ వినగానే సీఎం జగనే గుర్తొచ్చారు: మంత్రి రోజా

కులం చూసి ఓట్లు వేసే సంస్కృతి పోవాలని ఏపీ మంత్రి రోజా అన్నారు. రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘శాసనసభ’ ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రజల్లోనూ మార్పు వచ్చిందని, ప్రజల కోసం నాయకులు మారాలని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు.

Published : 27 Nov 2022 20:19 IST

కులం చూసి ఓట్లు వేసే సంస్కృతి పోవాలని ఏపీ మంత్రి రోజా అన్నారు. రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘శాసనసభ’ ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రజల్లోనూ మార్పు వచ్చిందని, ప్రజల కోసం నాయకులు మారాలని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు.

Tags :

మరిన్ని