PM Modi: మోదీజీ.. ఒక్క సెల్ఫీ ప్లీజ్‌: రోజా

పశ్చిమగోదావరి జిల్లా పెద అమిరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ పూర్తయిన తర్వాత ప్రధానితో మంత్రి రోజా సెల్ఫీ దిగారు.ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

Published : 04 Jul 2022 17:12 IST

Tags :

మరిన్ని