TS News: హాస్టల్ వసతి సాధించిన నిజాం కాలేజీ డిగ్రీ విద్యార్థినులు

నిజాం కాలేజీ డిగ్రీ విద్యార్థినులకు హాస్టల్ వసతి కల్పిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబిత వెల్లడించారు. కొత్త భవనంలో 50 శాతం డిగ్రీ విద్యార్థులకు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఏం చేయాలో ప్రభుత్వపరంగా నిర్ణయిస్తామని వివరించారు.

Updated : 11 Nov 2022 19:15 IST
Tags :

మరిన్ని