Telangana News:ట్రిపుల్‌ఐటీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: సత్యవతి

నిర్మల్ జిల్లా బాసరలో సరస్వతి అమ్మవారిని  శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్  దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి మనుమరాలు కియారా రాఠోడ్ కు అక్షరాభ్యాసం చేశారు. అలాగే బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.  

Published : 25 Aug 2022 16:01 IST

Tags :

మరిన్ని