Telangana news: కబడ్డీ ఆడిన మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో.. గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఆటల పోటీలను మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత కబడ్డీ ఆడారు. మంత్రి, ఎంపీ కబడ్డీ ఆడుతుండగా బాలికలంతా ఉత్సాహంగా కేరింతలు కొట్టారు
Published : 12 Nov 2022 20:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM