Telangana news: కబడ్డీ ఆడిన మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎంపీ మాలోత్‌ కవిత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో.. గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఆటల పోటీలను మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత కబడ్డీ ఆడారు. మంత్రి, ఎంపీ కబడ్డీ ఆడుతుండగా బాలికలంతా ఉత్సాహంగా కేరింతలు కొట్టారు

Published : 12 Nov 2022 20:00 IST
Tags :

మరిన్ని