Seediri Appalaraju: ‘ఈనాడు’ దినపత్రికపై మంత్రి అప్పలరాజు అక్కసు

‘ఈనాడు’ దినపత్రికపై మంత్రి అప్పలరాజు తన అక్కసంతా వెళ్లగక్కారు. భావనపాడు పోర్టు నిర్వాసితుల ఘోషను పత్రికలో ప్రచురించటమే మహానేరం అన్నట్లుగా... శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండల ‘న్యూస్‌టుడే’ విలేకరి రవికుమార్‌ను నిండు సభలో అవమానించారు. విలేకరి తన వాదన వినిపించేందుకు ప్రయత్నించినా, ‘కూర్చో.. నువ్వు మాట్లాడుదువులే’ అంటూ మంత్రి హేళనగా మాట్లాడారు. అసలు ఈనాడు కథనంపై మంత్రి అప్పలరాజుకు ఎందుకు ఇంత అక్కసో తెలియాలంటే.. ఈ వీడియో చూడాల్సిందే..!

Updated : 31 Oct 2022 17:29 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు