Srinivas goud: అబద్ధాలు చెప్పిన కిషన్రెడ్డి క్షమాపణ చెప్పాలి: శ్రీనివాస్ గౌడ్
ఒక మహిళ గోప్యత, ప్రతిష్ఠ దెబ్బతినేలా భాజపా నేతలు మాట్లాడారని మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా.. కవిత తన ఫోన్లను ధ్వంసం చేశారని ఆరోపించిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి సహా భాజపా నేతలు ఇప్పుడు ఏం జవాబు చెబుతారని దుయ్యబట్టారు. అబద్ధాలు చెప్పిన కిషన్రెడ్డి సహా ఆ పార్టీ నేతలంతా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు, వేల కోట్లు ఎగవేసిన నీరవ్ మోదీ, లలిత్ మోదీలను కేంద్రం ఎందుకు వదిలేసిందని శ్రీనివాస్గౌడ్ నిలదీశారు.
Published : 21 Mar 2023 15:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?