Srinivas Goud: ఎన్నేళ్లకయినా కేసీఆర్ తర్వాత తెలంగాణ సీఎం కేటీఆరే!: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎన్నేళ్లకయినా కేసీఆర్ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ మాత్రమేనని ఎక్సైజ్, క్రీడల శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ పునరుద్ఘాటించారు. తెరాసలో ఎవరిని అడిగినా ఇదే చెబుతారన్నారు. ఎన్నికల కమిషన్, కేంద్రం తమ చేతుల్లో ఉందన్న ధీమాతో మునుగోడు ఉపఎన్నికల్లో భాజపా నేతలు కుట్రలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా భాజపా గెలిచే ప్రసక్తే లేదన్నారు. మునుగోడులో గెలిచిన తర్వాత దేశంలో భాజపాను ఎదుర్కొనేందుకు కేసీఆర్ బయలు దేరుతారన్నారు. పవన్ కల్యాణ్ తెలంగాణలో పోటీ చేస్తే ఎవరు కాదన్నారన్న శ్రీనివాస్ గౌడ్.. గతంలో చిరంజీవి పార్టీ చేయలేదా అని వ్యాఖ్యానించారు.
Published : 19 Oct 2022 15:42 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?