IND vs AUS: టికెట్ల గందరగోళంపై స్పందించిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

ఉప్పల్‌ స్టేడియంలో భారత్‌ - ఆస్ట్రేలియా క్రికెట్‌ మ్యాచ్‌కు సంబంధించి టికెట్ల గందరగోళంపై మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ స్పందించారు. మ్యాచ్‌ టికెట్ల అవకతవకలపై విచారణ జరుపుతామని, టికెట్లు బ్లాక్‌లో అమ్మినట్లు తేలితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రేపు ప్రిన్సిపల్‌ సెక్రటరీతో కలిసి ఉప్పల్‌ స్టేడియాన్ని పరిశీలించి, ఎన్ని టికెట్లు విక్రయించారనే దానిపై లెక్క తేల్చుతామని పేర్కొన్నారు. 

Published : 21 Sep 2022 20:49 IST

ఉప్పల్‌ స్టేడియంలో భారత్‌ - ఆస్ట్రేలియా క్రికెట్‌ మ్యాచ్‌కు సంబంధించి టికెట్ల గందరగోళంపై మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ స్పందించారు. మ్యాచ్‌ టికెట్ల అవకతవకలపై విచారణ జరుపుతామని, టికెట్లు బ్లాక్‌లో అమ్మినట్లు తేలితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రేపు ప్రిన్సిపల్‌ సెక్రటరీతో కలిసి ఉప్పల్‌ స్టేడియాన్ని పరిశీలించి, ఎన్ని టికెట్లు విక్రయించారనే దానిపై లెక్క తేల్చుతామని పేర్కొన్నారు. 

Tags :

మరిన్ని