Telangana News: ఫ్రీడం ఫర్‌ ర్యాలీ.. గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ఫ్రీడం ఫర్‌ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ గాల్లోకి కాల్పులు జరపడం చర్చనీయాంశమైంది. మహబూబ్‌నగర్‌ జిల్లా పరిషత్‌ మైదానం నుంచి క్లాక్‌టవర్‌ వరకు ఇవాళ అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఫ్రీడం ఫర్‌ ర్యాలీ చేపట్టింది. అధికారులు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు.

Published : 13 Aug 2022 16:43 IST

మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ఫ్రీడం ఫర్‌ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ గాల్లోకి కాల్పులు జరపడం చర్చనీయాంశమైంది. మహబూబ్‌నగర్‌ జిల్లా పరిషత్‌ మైదానం నుంచి క్లాక్‌టవర్‌ వరకు ఇవాళ అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఫ్రీడం ఫర్‌ ర్యాలీ చేపట్టింది. అధికారులు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు.

Tags :

మరిన్ని