Talasani: తెలంగాణలో అభివృద్ధి, శాంతిభద్రతలను ఆ రాష్ట్రాల్లో అమలుచేయాలి: తలసాని
భాజపా జాతీయ సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్లో రెండ్రోజులు ఉన్న నేతలు.. ఇక్కడి అభివృద్ధి, శాంతిభద్రతల గురించి తెలుసుకుని వారి రాష్ట్రాల్లో అమలుచేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. బహిరంగ సభలో మోదీ ప్రసంగం చప్పగా సాగిందన్న ఆయన.. కేసీఆర్ ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పలేకపోయారన్నారు. ప్రముఖులు వచ్చినప్పుడు భద్రత వ్యవహారాలు చూసే రాష్ట్ర పోలీసులపై భాజపా నేతల విమర్శలు సరికాదని మంత్రి ఆక్షేపించారు.
Published : 04 Jul 2022 15:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?