Talasani: బోనాల పండుగకు ఏర్పాట్లలో రాజీ పడబోము: తలసాని
సికింద్రాబాద్ ఆషాఢ బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసినట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి అత్తిలి అరుణ కుటుంబ సభ్యులు తొలి బోనాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Published : 06 Jul 2022 16:20 IST
Tags :