Mrigasira Karthi: చేప ప్రసాదం పంపిణీని ప్రారంభించిన మంత్రి తలసాని

నాంపల్లిలో బత్తిని కుటుంబం అందజేస్తున్న చేప ప్రసాదం హైదరాబాద్‌కు గర్వకారణమని.. దేశవిదేశాల నుంచి ఇక్కడికి వస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మృగశిర కార్తెను పురస్కరించుకొని ఆస్తమా బాధితులకు బత్తిని హరినాథ్ గౌడ్ నేతృత్వంలో.. ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా చేప ప్రసాదం పంపిణీని తలసాని ప్రారంభించారు.   

Published : 09 Jun 2023 12:32 IST

Tags :

మరిన్ని