Tirumala: 50మంది అనుచరులకు శ్రీవారి బ్రేక్‌ దర్శనం.. ఏపీ మంత్రిపై విమర్శలు

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏపీ మంత్రి ఉష శ్రీచరణ్‌ అనుచరులు హంగామా సృష్టించారు. 50 మంది అనుచరులతో మంత్రి శ్రీవారి బ్రేక్‌ దర్శనానికి వచ్చారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఈనెల 21 వరకు బ్రేక్‌ దర్శనాలు రద్దు చేసినట్లు ఇటీవల తితిదే అధికారులు ప్రకటించారు. అయినప్పటికీ అధికారులపై ఒత్తిడి చేసి మరీ తన అనుచరులకు మంత్రి బ్రేక్‌ దర్శనాలు చేయించారు. 

Published : 15 Aug 2022 14:19 IST

Tags :

మరిన్ని