Numaish: నూమాయిష్లో ప్రత్యేక ఆకర్షణగా ‘ఆర్అండ్బీ’ స్టాల్
హైదరాబాద్ నుమాయిష్లో రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్ను.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఇందులో నూతన సెక్రటేరియట్ నిర్మాణ నమూనా.. అమరవీరుల స్మారక చిహ్నం, ఇంటిగ్రేటెడ్ జిల్లా కలెక్టరేట్ నిర్మాణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Updated : 25 Jan 2023 15:48 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి