Andhra news: మానవత్వం చాటుకున్న ఏపీ మంత్రి రజని

ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని మానవత్వం చాటుకున్నారు. గుంటూరు జిల్లా పెద్దకాకాని మండలం రెయిన్‌ ట్రీ పార్కు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి.మంత్రి తన కాన్వాయ్‌ను ఆపి.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Published : 19 May 2022 16:35 IST

Tags :

మరిన్ని