KTR: ఆర్జీయూకేటీ విద్యార్థులతో కేటీఆర్ చర్చలు.. ఆపై సెల్ఫీలు, కలిసి భోజనం!
బాసర ట్రిపుల్ ఐటీలో కొంతకాలంగా నెలకొన్న సమస్యలపై విద్యార్థులతో నేరుగా చర్చించేందుకు.. మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ వర్సిటీకి వెళ్లారు. మధ్యాహ్నం ఆర్జీయూకేటీకి చేరుకున్న మంత్రులు విద్యార్థులను కలిసి వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో కలిసి మంత్రి కేటీఆర్ భోజనం చేసి.. కాసేపు వారితో సరదాగా గడిపారు.
Published : 26 Sep 2022 19:03 IST
Tags :