Andhra News: మైనర్ల డ్రైవింగ్‌.. తెనాలిలో కారు బీభత్సం

గుంటూరు జిల్లా తెనాలిలో కారు బీభత్సం సృష్టించింది. పట్టణంలోని టెలిఫోన్ ఎక్స్చేంజ్‌ రోడ్డులో కారు అదుపు తప్పి రిక్షా మరమ్మతులు చేస్తున్న ముగ్గురు వ్యక్తులపైకి దూసుకెళ్లింది. మైనర్లు కారు నడపడంతోనే ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 06 Jul 2022 14:52 IST

Andhra News: మైనర్ల డ్రైవింగ్‌.. తెనాలిలో కారు బీభత్సం

Tags :

మరిన్ని