Mint Museum: మింట్‌ మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణగా 11 కిలోల నాణేం

హైదరాబాద్ సైఫాబాద్‌లో ఏర్పాటు చేసిన మింట్ మ్యూజియం నగరవాసుల్ని ఆకట్టుకుంటోంది. ప్రపంచం క్రిప్టో కరెన్సీ వైపు పరుగులు పెడుతున్న వేళ.. భావితరాలకు అప్పటి నాణేల ముద్రణపై అవగాహన కల్పించేందుకు మ్యూజియం ఏర్పాటుచేశారు. దేశంలో అత్యుత్తమ మ్యూజియంగా తీర్చిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.

Published : 25 Sep 2022 20:23 IST

Tags :

మరిన్ని