Telangana News: నాలుగేళ్ల క్రితం తప్పిపోయిన తల్లి ఆచూకీ లభ్యం..!

తల్లి తప్పిపోయి నాలుగేళ్లు అయ్యింది. ఎన్ని చోట్ల వెతికినా జాడ కరవైంది. ఆశలు వదులుకున్న సమయంలో ఆమె ఆచూకీ దొరికిందనే కబురు.. కుటుంబసభ్యుల్లో ఆనందాన్ని నింపింది. అసోం వద్ద బంగ్లాదేశ్  సరిహద్దుల్లో ఉన్న తల్లిని.. కుమారుడు సంతోషంగా ఇంటికి తీసుకొచ్చాడు. ఈ సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. 

Published : 26 Sep 2022 11:41 IST
Tags :

మరిన్ని