Telangana News: నాలుగేళ్ల క్రితం తప్పిపోయిన తల్లి ఆచూకీ లభ్యం..!
తల్లి తప్పిపోయి నాలుగేళ్లు అయ్యింది. ఎన్ని చోట్ల వెతికినా జాడ కరవైంది. ఆశలు వదులుకున్న సమయంలో ఆమె ఆచూకీ దొరికిందనే కబురు.. కుటుంబసభ్యుల్లో ఆనందాన్ని నింపింది. అసోం వద్ద బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న తల్లిని.. కుమారుడు సంతోషంగా ఇంటికి తీసుకొచ్చాడు. ఈ సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది.
Published : 26 Sep 2022 11:41 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి