Andhra News: వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన మానవహారంలో అపశ్రుతి
అనకాపల్లి జిల్లా చోడవరంలో వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన మానవహారంలో అపశ్రుతి చోటుచేసుకుంది. మూడు రాజధానులకు మద్దతుగా నిర్వహించిన కార్యక్రమంలో ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని హల్చల్ చేశాడు. బైకుపై పెట్రోల్ పోసిన వ్యక్తి తరువాత తనపై పోసుకున్నాడు. వైకాపా నాయకులు, కార్యకర్తలు అతనిని నిలువరిస్తుండగా హఠాత్తుగా బైకుకు నిప్పంటుకుంది. ఘటనలో ఎవరికీ ఏమీ జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Published : 13 Oct 2022 18:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
కన్నారా.. ఇది విన్నారా?
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్