MLA Anam: హైదరాబాద్‌కు వెళ్లిన ఆంధ్రులు.. కోడిపందేలకు కూడా ఏపీకి రావట్లేదు: ఆనం

రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన నడుస్తోందని వైకాపా బహిష్కృత ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) ధ్వజమెత్తారు. నాలుగేళ్ల పాలనలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయని మండిపడ్డారు. దోపిడీయే ఈ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యమని విమర్శించారు. వైకాపా దుర్మర్గపు పాలనను అంతమొందిచడానికి అందరూ కలిసిరావాలని ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు.

Updated : 04 Jun 2023 19:44 IST

రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన నడుస్తోందని వైకాపా బహిష్కృత ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) ధ్వజమెత్తారు. నాలుగేళ్ల పాలనలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయని మండిపడ్డారు. దోపిడీయే ఈ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యమని విమర్శించారు. వైకాపా దుర్మర్గపు పాలనను అంతమొందిచడానికి అందరూ కలిసిరావాలని ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు.

Tags :

మరిన్ని